జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేస్తా - చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Friday,May 25 2018]

మెగా ఫ్యామిలీ హీరోల్లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు మంచి స్వింగు మీదున్నాడు. 'రంగ‌స్థ‌లం'తో పెద్ద హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమాతో పాటు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌నున్నాడు.

హ్య‌పీ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ప్ర‌జారాజ్యం త‌ర‌పున అప్ప‌ట్లో ప్ర‌చారం చేస్తానంటే బాబాయ్ వ‌ద్ద‌ని అన్నారు. ఇప్పుడు బాబాయ్ ఒప్పుకుంటే క‌చ్చితంగా ప్ర‌చారానికి వెళ‌తాం. మాకు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న‌కు అనిపించాలి.

More News

అప్పుడు మ‌హేష్ త‌ల్లి.. ఇప్పుడు అనుప‌మ త‌ల్లి

'మిస్ట‌ర్ పెళ్ళాం, శుభ‌ల‌గ్నం, శుభ సంక‌ల్పం, మావిచిగురు' త‌దిత‌ర చిత్రాల‌తో అల‌రించిన‌ నిన్నటితరం కథానాయిక ఆమని.

త‌మ‌న్నా.. వ‌రుస‌గా మూడో ఏడాది

తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సులకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వేరేగా చెప్పనక్కరలేదు.

జూన్ 22న 'టిక్ టిక్ టిక్'

బిచ్చగాడు, 16 చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్ లొ ప్రత్యేక గుర్తింపు ను సంపాందించారు.

జూన్ 1న విడుద‌ల‌వుతోన్న 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి'

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం 'ఒరు ముగ తిరై'. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి' పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' ప్రీ రిలీజ్ వేడుక‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హ నిర్మాత‌గా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'.