రామ్ చరణ్ దే పైచేయి...

  • IndiaGlitz, [Saturday,July 25 2015]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కామెడి, యాక్షన్ ఎంటర్ గా రూపొందుతోన్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

విడుదలకు ముందే సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉండటంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీటీవీ వారు 13 కోట్ల రూపాయలను చెల్లించి చేజిక్కించుకున్నారట. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ హక్కులను ఈ మొత్తంలో జీటీవీ వారు సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మహేష్ శ్రీమంతుడు శాటిలైట్ హక్కులను 12 కోట్లకు చేజిక్కించుకున్న జీటీవీ వారు రామ్ చరణ్ కి 13కోట్లు చెల్లించడం విశేషం. మొత్తం మీద ఈ విషయంలో రామ్ చరణ్, మహేష్ కంటే ఓ మెట్టు పైనున్నాడు. మరి రేపు సినిమా రిలీజ్ అయితే రికార్డులు విషయంలో పోటీ ఎలా ఉంటాయో మరి...

More News

'జేమ్స్ బాండ్' మూవీ రివ్యూ

జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉన్న క్యారెక్టర్ కి హాలీవుడ్ దర్శకులు కల్పించిన రూపం. ఎన్నో యాక్షన్ ఎంటర్ టైనర్స్ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ లను షేక్ చేసిన క్యారెక్టర్.

జూలై 26న 'కేటుగాడు' ఆడియో రిలీజ్

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'.

'శ్రీమంతుడు' తమిళ టైటిల్ ఇదే

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి.

ఈనెల 31న వస్తున్న 'ధనలక్ష్మి తలుపు తడితే'

మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో సాయి అచ్యుత్ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధనరాజ్, మనోజ్నందం, అనిల్ కళ్యాణ్, విజయసాయి,

ఛార్మి భయపెట్టడానికి రెడీ అయిపోయింది..

ఛార్మి కీలక పాత్రలో నటించిన ‘మంత్ర’ అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మంత్ర2 రెడీ అయింది.