చరణ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

  • IndiaGlitz, [Tuesday,April 25 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ రీసెంట్‌గా ధృవ చిత్రంతో మంచి స‌క్సెస్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో సినిమా రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా చ‌ర‌ణ్ బియ‌ర్డ్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

పాపికొండ‌లు, గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను ఏక‌ధాటిగా చిత్రీక‌రించారు. నిన్న‌టితో ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ చెవిటివాడిగా న‌టిస్తుంటే, హీరోయిన్ స‌మంత మూగ అమ్మాయిగా న‌టిస్తుంది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.

More News

ఆ కాఫీ అంటే సూర్యకి భయమట....

నా చేతి కాఫీ అంటే హీరో సూర్య భయపడి పారిపోతాడు...

హర్రర్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా 'టిక్ టాక్'

పి.హెచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హార్రర్,ఫన్,లవ్ కాన్సెప్ట్ మూవీ సినిమా 'టిక్ టాక్'.హోప్ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుని,

'రక్షకభటుడు' పాటను విడుదల చేసిన మారుతి

రక్ష,జక్కన్న వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు తర్వాత దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో

కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్

కళాత పస్వి కె.విశ్వనాథ్ కు అరుదైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు దక్కింది.

అభిమానుల తాకిడికి రామ్ చరణ్ సినిమా షూటింగ్ కి అంతరాయం!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,సమంత నాయకానాయికలుగా నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.