రామ్ చరణ్ కొత్త ఆలోచన...

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'రంగ‌స్థ‌లం 1985' చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అయితే కొర‌టాల శివ భ‌ర‌త్ అనే సినిమాతో బిజీ కాబోతున్నాడు. ఈలోపు చ‌ర‌ణ్ ఓ సినిమాను చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు.

మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ్ న‌క్కిన ద‌ర్శ‌కుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడ‌ట‌. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా ఉంటుంద‌ని దిల్‌రాజు చెప్పాడు కానీ, ద‌ర్శ‌కుడెవ‌ర‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే అధికార‌క ప్ర‌క‌టన వ‌చ్చే అవకాశం ఉంద‌ట‌.

More News

బాలీవుడ్ టు హాలీవుడ్...

హాలీవుడ్ చిత్రాల్లోని సన్నివేశాలను టెక్నాలజీని మన సినిమావాళ్లు ఫాలో అవుతుంటారు. కానీ తొలిసారి హాలీవుడ్ సంస్థ, బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయనుంది.

ఐదు కోట్ల సాంగ్...

సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సాంగ్ మాత్రం భారీ స్థాయిలో రూపొందనుందట.

శ్రుతిపై కామెంట్స్ విసిరిన ఖుష్బూ..

సీనియర్ నటి ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. తమిళ దర్శక నిర్మాత సుందర్.సి ని విహహాం చేసుకుంది. తమిళ రాజకీయాల్లో బిజీగా ఉంది. తమిళనాటు ఖుష్బూ హీరోయిన్గా చేసిన రోజుల్లో ఆమెకు వీరాభిమానులుండేవారు.

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు..

హైదరాబాద్ లోని గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.. గత 15 ఏళ్లుగా పిల్మ్, టివి రంగానికి చెందిన పలు విభాగాలలో శిక్షణ ఇస్తున్న ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థకు అనుబంధంగా ఉన్న మీడియా, స్కిల్ కౌన్సిల్ అధికారికంగా ఈ గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి గుర్తింపు ఇచ్చింది.

టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న శివాని రాజశేఖర్

శివాని రాజశేఖర్,ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది.