గోపీచంద్ డైరెక్టర్ తో రామ్ చరణ్..

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే...రామ్ చ‌ర‌ణ్...గోపీచంద్ తో జిల్ సినిమాని తెర‌కెక్కించిన రాధాక్రిష్ణ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తుంది.

రామ్ చ‌ర‌ణ్ ఇమేజ్ కి త‌గ్గ క‌థ‌ను రాధాక్రిష్ణ రెడీ చేసాడ‌ట‌. క‌థ విని రామ్ చ‌ర‌ణ్ ఓకె చెప్పాడ‌ట‌. త‌ని ఓరువ‌న్ రీమేక్ త‌ర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయ‌నున్నారు. మ‌రి..జిల్ మూవీలో గోపీచంద్ ను స్టైలీష్ గా చూపించిన రాధాక్రిష్ణ రామ్ చ‌ర‌ణ్ ను ఎలా చూపిస్తాడో..?

More News

తమన్నా డబుల్ హ్యాట్రిక్

మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా అలరిస్తూనే..

నయనకి వెంకీ అయితేనే బెస్టా?

తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని తారగా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు విషయానికి వస్తే.. నిన్నటి తరం టాప్ 4 హీరోలలో.. చిరంజీవి మినహా మిగిలిన ముగ్గురు అగ్ర కథానాయకులతోనూ జోడీకట్టిందీ సుందరి.

'కుమారి 21 ఎఫ్' తో మరోసారి...

'లవ్ చేయడానికి నేను మాత్రమే సరిపోనా..నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా'అంటూ 'కుమారి 21 ఎఫ్ 'లో సందడి చేసింది హేబా పటేల్.

రెజీనాకి ఇదో ఎక్స్ పీరియన్స్

కొత్త జంట,పవర్,పిల్లా నువ్వు లేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్..వంటి విజయాలతో ఆకట్టుకున్న కథానాయిక రెజీనా.

నో స్మోకింగ్.. నో డ్రింకింగ్..

ధూమపానం, మద్య పానం.. ఇలాంటి సన్నివేశాలు కూడా సినిమాలు తెరకెక్కడం అరుదు. అలాంటి అరుదైన సినిమాగా మరో సినిమా చేరనుంది. అదే 'మిరుదన్'.