40 శాతం పూర్తి చేసుకున్న చరణ్ సినిమా

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తుంది.

కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇప్పటి వరకు రెండు సాంగ్స్, రెండు ఫైట్స్ సహా 40 శాతం చిత్రీకరణని పూర్తి చేసుకుంది. సినిమాని అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

24న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా...?

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం ‘మాలిని అండ్ కో’.

చైతు పెద్ద మనసు

సినిమాల్లో హీరోయిజం చూపించడం ద్వారా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా సినీ నటీనటులు పనిచేస్తారనుకోవడం తప్పు అవుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు.

రామ్ చరణ్ కొత్త చిత్రం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఆ రికార్డ్ సాధించే దిశగా బాహుబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి’ అంచనాలను మించుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది.

అమీర్ ఖాన్ ని కొట్టిన ప్రభాస్

ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా విడుదలైన బాహుబలి ప్రభంజనం చాటుకుంటుంది. తొలి ఆట నుండే రికార్డ్ కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకెళ్తుంది.