చరణ్ - సుకుమార్ మూవీకి ముహుర్తం ఖరారు..!

  • IndiaGlitz, [Friday,October 07 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ధృవ చిత్రంలో న‌టిస్తున్నారు. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ధృవ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...రామ్ చ‌ర‌ణ్ ధృవ సినిమా త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు.
చ‌ర‌ణ్ - సుక్కు కాంబినేష‌న్ లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని బ్లాక్ బ‌ష్ట‌ర్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ద‌స‌రా రోజున‌ ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో సాగే వైవిధ్య‌మైన ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో చ‌ర‌ణ్ డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌నిపిస్తాడ‌ట‌. మ‌రి...చ‌ర‌ణ్ - సుక్కు కాంబినేష‌న్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

మేము సైతం ద్వారా నా జన్మధన్యమైంది - ఇక నటిగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..! మంచు లక్ష్మిప్రసన్న

నటిగా,నిర్మాతగా,వ్యాఖ్యాతగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విజయం సాధిస్తున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ మంచు లక్ష్మిప్రసన్న.

తలసాని శ్రీనివాస్ యాదవ్ కి బర్త్ డే విషేష్ తెలియచేసిన మా టీమ్..!

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు ఈరోజు.

సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ ఎప్పుడో చెప్పిన చైతన్య..!

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ప్రేమమ్.

పవన్ చిత్రంలో సునీల్....?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల నుండి చిన్న బ్రేక్ తీసుకుని వరుస సినిమాలు చేస్తున్నాడు.

వంశీకి ఫైన‌ల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ దొరికాడు..!

గోదావరి అందాలను అత్యంత అద్భుతంగా  తెరకెక్కించి... తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంశీ. మాస్ రాజా ర‌వితేజ హీరోగా  వంశీ లేడీస్ టైల‌ర్ చిత్రానికి సీక్వెల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ అనే చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నారు.