పూరి, చార్మితో గొడ‌వ‌పై రామ్ క్లారిటీ

  • IndiaGlitz, [Monday,July 22 2019]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ హీరో పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఈ చిత్రం నాలుగు రోజుల్లో 48 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళుతోంది. సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోన్న నేప‌థ్యంలో పూరి, చార్మిల‌కు రామ్‌కు మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ పరంగా గొడ‌వ‌లైన‌ట్లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. దీనిపై రామ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 'సాధార‌ణంగా ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌పై నేను స్పందించ‌ను. నేను ప‌డి ప‌డి న‌వ్వుకున్నాను. వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ వదంతులే. సూప‌ర్ అండీ వీళ్లు'' అంటూ పూరి, ఛార్మిల‌ను ట్యాగ్ చేశాడు హీరో రామ్‌.

More News

త‌న‌ని తాను మ‌లుచుకుంటూ ఈ రేంజ్‌కు ఎదిగిన హీరో సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు.

ఫ‌స్ట్.. ప‌లాస‌లోనే!

మెగాస్టార్ చిరంజీవి  త్వ‌ర‌లో 20 రోజుల పాటు ప‌లాస‌లో స్టే చేయ‌బోతున్నారు. అదీ ఒంట‌రిగా కాదు.

హైద‌రాబాద్‌కొచ్చిన క‌ర్నూలు...

త‌మ హీరోల కోసం ఆయా ఊర్ల నుంచి అభిమానులు హైద‌రాబాద్‌కి త‌ర‌లిరావ‌డం మ‌న‌కు ఇంత‌కు ముందే తెలుసు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది.

తాన్యా... హోప్ ఫ‌లించిన‌ట్టేగా

కాస్త అందం, అభిన‌యం ఉన్న‌ హీరోయిన్లు ఓ మోస్త‌రు హీరోల ప‌క్కన న‌టించ‌డం ప‌రిపాటి. మ‌రో అడుగు ముందుకేసి ర‌వితేజ‌లాంటి వారి స‌ర‌స‌న న‌టించ‌డ‌మంటే...