రమేష్ ప్రసాద్‌గారికి సతీ వియోగం

  • IndiaGlitz, [Thursday,October 17 2019]

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ గారి సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్ గారితో 1963 జూలైలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More News

విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ హీరోయిన్‌

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

డైరెక్ట‌ర్ బాబి చేతుల మీదుగా 'ఎర్ర‌చీర' లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ‘ఎర్రచీర’.

'మ‌హాస‌ముద్రం' లో వారిద్ద‌రేనా?

తొలి చిత్రం `ఆర్.ఎక్స్ 100`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. ఏడాది దాటినా కూడా ఈ స్టార్ డైరెక్ట‌ర్ త‌న రెండో సినిమాను స్టార్ట్ చేయ‌లేదు.

‘షా’ మాస్టర్ ప్లాన్.. వర్కవుటయితే వాళ్లకు కష్టాలే!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేశారు. ఇదే వర్కవుట్ అయితే వాళ్ల పరిస్థితి దారుణంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' ప్రీ-రిలీజ్ ఈవెంట్

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా