రుద్రాక్ష లో రమ్యకృష్ణ...

  • IndiaGlitz, [Monday,February 01 2016]

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కించ‌నున్న చిత్రం రుద్రాక్ష‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల‌లో ప్రారంభం కానుంది. ఇందులో ఐదుగురు హీరోయిన్స్, ఐదుగురు హీరోలు న‌టించ‌నున్నారు. మెయిన్ రోల్ కోసం అందాల తార అనుష్క ను ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఇక మరో మెయిన్ లీడ్ కోసం స‌మంతను ఎంపిక చేసారు.
స‌మంత నెగిటివ్ రోల్ పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక మ‌రో ముఖ్య‌పాత్ర కోసం బాహుబ‌లి, సోగ్గాడే చిన్ని నాయ‌నా...చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన ర‌మ్య‌కృష్ణ ను ఫైన‌ల్ చేసార‌ట‌. ఇక ఐదుగురు హీరోయిన్స్ లో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ ను ఎంపిక చేయాలి. ఈ ఇద్ద‌రి హీరోయిన్స్ ఫైన‌ల్ చేసాక హీరోల‌ను సెలెక్ట్ చేస్తార‌ట‌. మ‌రి భారీ తారాగ‌ణంతో రూపొందే రుద్రాక్ష తో కృష్ణ‌వంశీ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

రాహుల్ రవీంద్రన్ తో...

‘అందాల రాక్షసి’చిత్రంలో ప్రేక్షకుల ను మెప్పించిన యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ చాలా గ్యాప్ తర్వాత ‘అలా ఎలా’తో సక్సెస్ కొట్టాడు.అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.

'వేదాళం' రీమేక్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

మనోజ్ ను నేను చూడాలనుకున్న క్యారెక్టరే 'శౌర్య' - మోహన్ బాబు

మంచు మనోజ్,రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'.

'గుంటూరు టాకీస్ ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్న బాలకృష్ణ

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గుంటూర్ టాకీస్' ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్ కృష్ణ,రేష్మీ గౌతమ్,శ్రద్ధాదాస్,లక్ష్మీ మంచు,మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు.

భక్తకన్నప్ప అటకెక్కింది...?

మంచు విష్ణు,తనికెళ్ళ భరణి కాంబినేషన్ లో ‘భక్తకన్నప్ప’రీమేక్ చిత్రం ప్రారంభం కానుందనే విషయం అధికారకంగా ప్రకటించారు.