త్రిష‌..అరుదైన గౌర‌వం

  • IndiaGlitz, [Monday,November 20 2017]

హీరోయిన్‌గా ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ..కుర్ర హీరోయిన్స్‌కి కాంపిటీష‌న్ ఇస్తూ ఇస్తున్న హీరోయిన్ త్రిష‌. ఈ చెన్నై అమ్మ‌డు చేతినిండా సినిమాల‌తో తీరిక లేకుండా ఉంది. అయితే వీట‌న్నింటితో పాటు ఇప్పుడు త్రిష‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది.

అదేంటంటే..యునిసెఫ్ ప్ర‌తినిధిగా ఎన్నిక కావ‌డం. ఇండియాలోని చిన్న‌పిల్లల‌కు సంబంధించిన హ‌క్కుల‌కు రెప్రజంటేట‌ర్‌గా ఇక‌ పై త్రిష వ్య‌వ‌హ‌రించ‌నుండ‌టం పై ఆమె అభిమానులు ఆనందంగానే ఉన్నారు.

ఇలాంటి అరుదైన ఘ‌న‌త‌ను తాము అభిమానించే త్రిష సాధించ‌డం ప‌ట్ల ఇండ‌స్ట్రీ అంతా కూడా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది.

More News

'ప‌ద్మావ‌తి' వాయిదా..?

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ వివాదాల్లో కూరుకున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజ‌స్థాన్ మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌గాథ‌ను సంజ‌య‌ల్ లీలా బ‌న్సాలీ అదే పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

టెన్ష‌న్ ప‌డ్డ హీరోయిన్‌...

మెహ‌బూబా అంటే ప్రేయ‌సి ..పూరి త‌న చిత్రంలో ప్రేయ‌సిని కొత్త కోణంలో చూపెట్ట‌నున్నారు. పూరి డైరెక్ష‌న్‌లో ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం 'మెహబూబా'లో మెహ‌బూబాగా నేహాశెట్టి న‌టిస్తుంది.

'మా అసోసియేష‌న్‌' లో యువ‌హీరో వ‌రుణ్‌కి స‌భ్య‌త్వం

యంగ్ ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వ‌రుణ్‌. వ‌రుణ్ న‌టించిన 'ల‌జ్జ‌', 'మ‌న‌లో ఒక‌డు' తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే.

డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'దేవిశ్రీ ప్రసాద్' చిత్రం

యశ్వంత్ మూవీస్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం 'దేవిశ్రీప్రసాద్'.  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రంలో    పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు.

అవార్డులు చుట్టాల‌కే... మంచి సినిమాలకు కాదు: హార్మోన్స్ చిత్ర ద‌ర్శ‌క‌,నిర్మాతలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా 'హార్మోన్స్'  చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు రోడ్డెక్కారు.