క్ష‌ణం ద‌ర్శ‌కుడి త‌దుప‌రి చిత్రం ఇదే

  • IndiaGlitz, [Saturday,April 23 2016]

అడ‌వి శేష్ - ఆదాశ‌ర్మ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం ఎంత‌టి సంచ‌ల‌న సృష్టించిందో తెలిసిందే. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో రూపొందిన క్ష‌ణం చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో పాటు రీమేక్ రైట్స్ - శాటిలైట్ రైట్స్..ద్వారా పి.వి.పి సంస్థ‌కు భారీ లాభాలే తెచ్చిపెట్టింది. తొలి చిత్రంతో భారీ విజ‌యాన్ని సాధించిన డైరెక్ట‌ర్ ర‌వికాంత్ ప్ర‌స్తుతం త‌దుప‌రి చిత్రం కోసం డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

ఇటీవ‌ల హీరో రానాకి ర‌వికాంత్ క‌థ చెప్పాడ‌ట‌. క‌థ విని రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.అయితే.. రానా స్ర్కిప్ట్ లో కొన్నిమార్పులు చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం రానా చెప్పిన మార్పుల‌తో ర‌వికాంత్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. బాహుబ‌లి మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రానా తో సెకండ్ మూవీ అంటే ర‌వికాంత్ కి బంప‌ర్ ఆఫ‌రే.

More News

చివరి షెడ్యూల్లో బ్రహ్మోత్సవం..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నచిత్రం బ్రహ్మోత్సవం.

అందుచేత నాకు టైమ్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది కానీ..అసంతృప్తి లేదు. - నంద‌మూరి తార‌క‌ర‌త్న‌

నారా రోహిత్ క‌థానాయ‌కుడుగా -నంద‌మూరి  తార‌క‌ర‌త్న ప్ర‌తినాయ‌కుడుగా రూపొందిన‌ చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కించారు.

'క్షణం' తమిళ హక్కులను దక్కించుకున్న..

తెలుగు వాళ్లకు బాగా పరిచయమున్న కోలీవుడ్ నటుడు సత్యరాజ్. ఇతనికి శిబిరాజ్ అనే కొడుకు ఉన్నాడు. తను తమిళ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

స‌ర్ధార్ సెట్ లో అగ్ని ప్ర‌మాదం..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ కోసం  హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని బూత్ బంగ్లా గా పిలువబడే మైదానంలో ర‌త‌న్ పూర్ గ్రామాన్ని ఏర్పాటు చేసారు.

మే మొదటి వారం లో సాయి ధరమ్ తేజ్ - అనిల్ రావిపూడి ల సుప్రీమ్ విడుదల

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా,బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా,'పటాస్ 'సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'.