పవన్ చూసి అసూయ పడుతున్న రేణు

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ శ్రీమతి రేణుదేశాయ్, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ప‌వ‌న్‌కు సంబంధించిన ఫోటో ఒక‌టి పెట్టి దానిపై కామెంట్ చేసిన రేణు నిన్న ఓ క‌నుబొమ్మ‌ను మాత్రం పైకెత్తి చూస్తున్న ప‌వ‌న్ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పెట్టింది. ప‌వ‌న్ స్కిన్ క‌ల‌ర్‌ను చూస్తే త‌ను అసూయ‌గా ఉంద‌ని చెప్పుకొచ్చింది. యోగ‌, మంచి డైటింగ్ చేయ‌డం వ‌ల్ల ఆయ‌న స్కిన్ అంత ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేశారు. ఈ నెల 9న కాకినాడ‌లో సీమాంధ్రుల ఆత్మ‌గౌర‌వ‌స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

More News

దర్శకుడిగా మారుతున్న స్టార్ హీరో..!

దర్శకుడిగా మారుతున్న స్టార్ హీరో ఎవరో కాదు ధనుష్.గీత రచయితగా,

వైజాగ్ లో జ‌న‌తా గ్యారేజ్ విజ‌యోత్స‌వం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తాగ్యారేజ్. ఈనెల 1న ప్ర‌పంచ వ్యాప్తంగా  రిలీజైన జ‌న‌తా గ్యారేజ్ టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్  వ‌సూలు చేస్తుంది.

ఇంటర్వెల్ ఫైట్ (కాయిన్ ఫైట్) పూర్తి చేసిన చిరు...

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

ధృవ అంత లేటుగా వస్తుందా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

మ‌రో ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఈ మెంట‌ల్ - బ‌షీద్

శ్రీకాంత్, అక్ష  నాయ‌కానాయిక‌లుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ సినిమాని ఎస్‌.కె.బ‌షీద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.కె.క‌రీమున్నీసా నిర్మిస్తున్నారు. ఈనెల 9న దాదాపు 300 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది.