'2.0' గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌ర‌ణ‌..

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

2.0లో వాడిన 4డీ గురించి ర‌సూల్ పూకొట్టి వివ‌రించారు. శ‌నివారం చెన్నైలో జ‌రిగిన '2.0' ట్రైల‌ర్ లాంచ్‌లో ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌ ర‌సూల్ పూకొట్టి మాట్లాడుతూ శంక‌ర్ నాకు ఫోన్ చేసి స్టోరీని నెరేట్ చేశారు. ఫ్లోర్ స్పేస్ సౌండ్‌ స్క్రీన్ నుంచి ఆడియ‌న్స్ వ‌ర‌కు వెళ్లడాన్ని ఆయ‌న వివ‌రించారు. అదంతా విని నాకు వెన్నులో చ‌లి మొద‌లైంది. ప్ర‌పంచ‌సినిమాలో ఇలాంటిది చేయ‌డం ఇదే తొలిసారి. రెండేళ్లు నేను, శంక‌ర్ క‌లిసి ప‌నిచేసి దీన్ని రియాలిటీకి తీసుకొచ్చాం.

చాలా మంది మాకు సాయం చేశారు. సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్స్ సాయం మ‌ర్చిపోలేం. ఎంద‌రో మ‌మ్మ‌ల్ని అలోగ‌రిథ‌మ్ ఆఫ్ సినిమా ప్రొజెక్ష‌న్‌ని రీరైట్ చేయ‌డానికి అనుమ‌తించారు. సృజ‌నకారుల ఆలోచ‌న‌ల‌ను అంతే గొప్ప‌గా అర్థం చేసుకునే నిర్మాత చాలా ముఖ్యం. నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు. ఇండియ‌న్ సినిమా స్టాల్వార్ట్స్ ఎంద‌రో ఇక్క‌డున్నారు.

ధ్వ‌ని విష‌యంలో చోటుచేసుకున్న‌ చారిత్రాత్మ‌క విష‌యానికి ఈ ప్ర‌దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు. కొత్త ఫార్మాట్‌కి సాక్ష్యులు. త్రీడీ సౌండ్‌లో ఉన్న అన్నిటిక‌న్నా అడ్వాన్స్డ్ లెవ‌ల్ ఇది. అలోగ‌రిథ‌మ్స్ మార్చి దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాం. ఈ ఫార్మాట్ వ‌ల్ల మూవీ మ‌రింత‌గా ఆడియ‌న్స్ మైండ్‌కి చేరుతుంది. ఇంత గొప్ప అచీవ్‌మెంట్లో భాగం కావ‌డం ఆనందంగా ఉంది. నా టీమ్‌కి, లైకా టెక్నిక‌ల్ టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. ఇది త‌లైవ‌ర్ సినిమా అని అన్నారు.

More News

'2.0' త్రీడీ కాదు.. ఫోర్ డీ సినిమా

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్ వ‌చ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్, క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫోర్ డీ.. అంటే ఏంటంటే?.. శంక‌ర్ వివ‌ర‌ణ‌

'2.0' టీజ‌ర్‌ను శ‌నివారం 4డీలో విడుద‌ల చేశారు.  4డీ గురించి ద‌ర్శ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ ''ఈ సినిమా క‌థ‌ను రాసేట‌ప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వ‌స్తేనే బావుంటుంద‌ని అనుకున్నా.

'2.0' గురించి రెహ‌మాన్ స్పీచ్‌!

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా '2.0'. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌లో సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్ మాట్లాడారు.

వీ1.. వీ 786!

వీ ఏంటీ 1 ఏంటి?  మ‌ళ్లీ వీ ఏంటి? 786 ఏంటి? అస‌లు ఆ హెడ్డింగ్ ఏంటి? ఏం చెప్పాల‌నుకున్నారు? అనేగా మీ అనుమానాలు..

'మంచు కురిసె వేళలో' ఫస్ట్ లుక్ విడుదల

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం "మంచు కురిసె వేళలో".