చిరు గురంచి వ‌ర్మ అలా రాసాడా..

  • IndiaGlitz, [Monday,November 16 2015]

సంచ‌ల‌నానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ వార్ల‌ల్లో ఉండే వ‌ర్మ తాజాగా గ‌న్స్ అండ్ థైస్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే టైటిల్ తో త‌న జీవిత చ‌రిత్ర రాస్తున్నారు. వ‌చ్చే నెల‌ల‌లో ఈ పుస్త‌కాన్ని మార్కెట్ లో రిలీజ్ చేయ‌నున్నారు. రూప ప‌బ్లికేష‌న్స్ సంస్థ ఈ పుస్త‌కాన్ని మార్కెట్ లోకి తీసుకువ‌స్తుంది.

అయితే గ‌తంలో వ‌ర్మ‌..చిరుతో ఓ మూవీ చేయాల‌నుకున్నారు. వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వనీద‌త్ ఈ మూవీని నిర్మించాల‌నుకున్నారు. సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ ఆగిపోయింది. ఆ మూవీ ఎందుకు ఆగిపోయింది..? అప్పుడు అస‌లు ఏం జ‌రిగింది. ఇలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు ఈ పుస్త‌కంలో ఉంటాయ‌ని స‌మాచారం. పుస్త‌కం రిలీజ్ కి ముందే ఆస‌క్తి క‌ల‌గిస్తుంది. మ‌రి..బుక్ రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.

More News

మ‌రో త‌మిళ మూవీ రైట్స్ తీసుకున్న చ‌ర‌ణ్‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా చ‌ర‌ణ్‌ మ‌రో త‌మిళ మూవీ 49 - ఓ రీమేక్ రైట్స్ తీసుకున్న‌ట్టు స‌మాచారం.

పొంగ‌ల్ రేసులో న‌య‌నతార చిత్రాలు

వ‌రుస విజ‌యాల‌తో త‌మిళ‌నాట బాణంలా దూసుకుపోతోంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు దాటినా.. కోలీవుడ్‌లో న‌య‌న‌కున్న క్రేజ్ ఇసుమంత కూడా త‌గ్గ‌లేదు.

కాజ‌ల్ హ్యాట్రిక్ కొడుతుందా?

టాలీవుడ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన సినిమాల్లో సింహ‌భాగం విజ‌యం సాధించాయి.

పాఠాలు చెబుతున్న హ‌న్సిక‌

ఉద‌య‌నిధి స్టాలిన్‌, హ‌న్సికల‌ది హిట్ పెయిర్‌. ఈ విష‌యం 'ఓకే ఓకే' సినిమాతో ఫ్రూవ్ అయ్యింది. ఇప్పుడు వీరిద్ద‌రు మ‌రో త‌మిళ సినిమా కోసం జోడీ క‌ట్టారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

'నిన్ను చూడాల‌ని' సినిమాతో క‌థానాయ‌కుడుగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఆ సినిమా రిలీజై వ‌చ్చే మే నెలాఖ‌రుతో 15 ఏళ్లు పూర్త‌వుతోంది.