తరుణ్ ని చూసి నేర్చుకోమంటున్న వర్మ..

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

త‌రుణ్ అంటే నువ్వేకావాలి త‌రుణ్ కాదండీ..ఉయ్యాలా జంపాల రాజ్ త‌రుణ్. తాజాగా రాజ్ త‌రుణ్ కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్త మామ‌, కుమారి 21 ఎఫ్...ఈ మూడు చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కుమారి 21 ఎఫ్ మూవీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. అందుక‌నే హీరో రాజ్ త‌రుణ్ ని చూసి స్టార్ హీరోల కొడుకులు పాఠాలు నేర్చుకోవాలంటున్నాడు. బాహుబ‌లి లాంటి భారీ చిత్రాలు..క‌థా బ‌లం ఉన్న భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కుమారి 21 ఎఫ్ చిత్రాలు మాత్ర‌మే విజ‌యం సాధిస్తాయి అంటూ ట్వీట్స్ చేసాడు.

ఓ వైపు కుమారి 21 ఎఫ్ టీమ్ ను అభినందిస్తూనే...మ‌రో వైపు స్టార్ హీరోల‌ కొడుకులు, యువ హీరోల‌పై సెటైర్స్ వేసాడు. రాజ్ త‌రుణ్ తో వ‌ర్మ తెర‌కెక్కించే సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌రి..వ‌ర్మ ట్వీట్స్ పై రాజ్ త‌రుణ్ ఎలా స్పందిస్తాడో..?

More News

'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల

భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అజయ్ ప్రధానపాత్రలో భరత్,అర్జున్,వెంకటేష్,అక్షయ్,సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం 'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు.

వెంకీ కొత్త టైటిల్...

విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ తనయుడు ఎస్.నాగవంశీ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

బ్రహ్మోత్సవం ఆగింది..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.

పూరి సీక్రెట్ గా కానిచ్చేశాడు...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా బ్రదర్ తనయుడు నాగబాబు తనయుడు వరుణ్తేజ్ హీరోగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'లోఫర్'.

ఐఫా కి హోస్ట్ గా అల్లు శిరీష్...

ప్రతి సంవత్సరం గ్రాండ్ గా జరిగే చలన చిత్ర అవార్డ్స్ వేడుకలో ఐఫా ఒకటి.ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ.