అక్టోబ‌ర్ 12న భైర‌వ‌గీత విడుద‌ల‌..

  • IndiaGlitz, [Wednesday,September 05 2018]

భైర‌వ‌గీత చిత్రాన్ని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన భైర‌వ‌గీత ట్రైల‌ర్ కు 2.5 మిలియ‌న్ వ్యూస్ వచ్చాయి.

ప్రేక్ష‌కుల నుంచి ట్రైల‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ ప్యాక్ ప్రేమ‌క‌థ ఈ భైర‌వ‌గీత‌.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా, భాస్క‌ర్ రస్సీ ఈ చిత్రాన్ని అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో భారీగా నిర్మించారు.

More News

'అందాలరాముడు' చిత్ర దర్శకుని నూతన చిత్రం ప్రారంభం

కీర్తన మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస విజువల్స్ బ్యానర్ పై పార్వతీశం(కేరింత ఫేమ్), సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం 'నువ్వక్కడ నేనిక్కడ'

కర్త కర్మ క్రియ ఫస్ట్ లుక్ లాంఛ్

టాలీవుడ్ లొ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని  అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో

చైతు ఫంక్ష‌న్‌కు అతిథులుగా...

నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రమిది.

ప‌వ‌న్ చిత్రం..ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా?

జ‌న‌సేన పార్టీ అనౌన్స్ చేసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా 'అజ్ఞాత‌వాసి'లో మాత్ర‌మే న‌టించాడు. అప్ప‌టికి పూర్తిస్థాయిలో రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఇన్‌వాల్వ్ కాలేదు.

స్పోర్టివ్‌గా తీసుకున్న మోహ‌న్‌బాబు...

రీసెంట్‌గా రాజ్‌దీప్ స‌ర్దేశాయి అనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ... మోహ‌న్‌బాబును ఇంట‌ర్వ్యూ చేశారు.