షాకిచ్చిన వ‌ర్మ‌

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్మ త‌న సినిమా ప‌బ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంటాడు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ధ‌నంజ‌య్‌, ఐరా మోర్ హీరో హీరో్యిన్‌గా సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'భైర‌వ‌గీత‌'. ఈ సినిమాను న‌వంబ‌ర్ మొద‌టి వారంలో విడుద‌ల చేద్దామ‌నుక‌న్నారు. అయితే చివ‌ర‌కు న‌వంబ‌ర్ 30న విడుద‌ల చేద్దామ‌ని అంద‌రూ ఫిక్స్ అయ్యారు.

చిత్ర యూనిట్ ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చుకుంది. 2.0కి త‌న సినిమా గ‌ట్టి పోటీ అవుతుంద‌ని.. 2.0 చిన్న పిల్ల‌ల సినిమా అని వ‌ర్మ అన్నారు. త‌న సినిమాయే పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్న వ‌ర్మ అంద‌రికీ షాకిస్తూ వ‌ర్మ సినిమాను డిసెంబ‌ర్ 7న విడుద‌ల చేస్తాన‌ని ఇప్పుడే ప్ర‌క‌టించాడు. అందుకు కార‌ణం సెన్సార్ స‌మ‌స్య‌ల‌ని వ‌ర్మ చెప్పుకున్నాడు. త‌న సినిమా ఎల‌క్ష‌న్ రోజున విడుద‌ల‌వుతుంది. కాబ‌ట్టి త‌న సినిమాకు ఓటెయాల‌ని వ‌ర్మ కోరారు.

More News

'2.0' తో షారూక్ సినిమాను చంపేస్తున్నారా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ `2.0`. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది.

5రోజులు.. 4 కోట్లు

అమెరికా సింగ‌ర్ నిక్ జోన‌స్‌, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాల వివాహం డిసెంబ‌ర్ 2, 3 తేదీల్లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. పెళ్లికి ముందు తంతు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతుంది.

మంత్రిని ప్ర‌శ్నించిన మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్‌ను ఓ విష‌యంలో సోషల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించారు. వివ‌రాల్లోకెళ్తే.. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.

'క‌వ‌చం' వాయిదా

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా  న‌టిస్తోన్న చిత్రం 'క‌వచం'.  బెల్లంకొండ శ్రీనివాస్  ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు.

అసత్య ఆరోప‌ణ‌లు ఆప‌మంటున్నహీరోయిన్‌

త‌మిళ న‌టి గాయ‌త్రి ర‌ఘురాం త‌ప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ఆడ‌యార్‌లో పోలీసుల‌కు చిక్కింది. పోలీసుల‌తో వాగ్వాదం చేసింది.