9 pm 9 మినిట్స్‌... వ‌ర్మ స్టైలే వేరు

ప్ర‌స్తుతం దేశం క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. క‌రోనా వైర‌స్‌ను పార‌ద్రోల‌డానికి దేశం యావ‌త్తు శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడుతుంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ మ‌న స‌మైక్య‌త‌ను పాటిస్తున్నామ‌ని అందుకు ప్ర‌తీక‌గా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు క‌రెంటును ఆపు చేసి దీపాల కాంతిని ప్ర‌సారం చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశం యావ‌త్తు ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను పాటించారు. ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, సామాన్యులు అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌య్యారు.

సినిమా రంగం విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి మ‌రియ ఆయ‌న కుటుంబ స‌భ్యులు, నాగార్జున మ‌రియు కుటుంబ స‌భ్యులు, వెంక‌టేశ్, మోహ‌న్‌బాబు, మ‌హేశ్ మ‌రియు కుటుంబ స‌భ్యులు, ర‌జినీకాంత్‌, అక్ష‌య్‌కుమార్, స‌హా ఎంటైర్ ఇండ‌స్ట్రీ 9 pm 9 మినిట్స్‌తో వెలుగులు విర‌జిమ్మారు.

వ‌ర్మ స్టైలే వేరు…

ఊరంద‌రిదీ ఒక దారైతే దానిదేదో మ‌రోదారి అన్న‌ట్లు వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌నదైన స్టైల్లో విల‌క్ష‌ణంగా లైట‌ర్‌తో సిగ‌రెట్‌ను వెలిగించుకుని ఆ వీడియో పోస్ట్ చేశారు. పొలిటీషియ‌న్స్ రూల్స్‌ను పాటించ‌క‌పోతే క‌రోనా వైర‌స్ కంటే మ‌రింత ప్ర‌మాద‌క‌రం అని మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు.

More News

సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న అమితాబ్‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మై ఉన్నారు. ఆయ‌నే బాలీవుడ్ స‌హా ఎంటైర్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీది

ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్స్ కాంబోలో సినిమా..!

ఒక సూప‌ర్‌స్టార్‌ను ఒప్పించి సినిమా తీయ‌డ‌మంట‌నేనే గ‌గ‌న‌మైపోతున్న ఈరోజుల్లో ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్స్‌తో ఓ ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. విన‌డానికే ఈ వార్త ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపిస్తుంది.

దేశం పెను సవాల్‌ ఎదుర్కొంటోంది.. అందరూ ఇలా చేయండి!

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ఘ ప్రసంగం చేసిన ఆయన దేశ ప్రజలకు

కరోనాను జయించిన కనికా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకుంది. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన ఆమె ఎట్టకేలకు విజయం సాధించింది.

కోవిడ్ 19 ప్ర‌భావం.. మురికివాడ‌లో పేద‌ల‌కు ర‌కుల్ సాయం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంతా లాక్ డౌన్ అయ్యింది. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అప్ప‌టి వ‌ర‌కు రోజువారీ కూలీలు, కార్మికుల‌కు చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.