వివాదంలో 'ఆర్‌.ఎక్స్ 100' హీరో సినిమా

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

ఆర్.ఎక్స్ 100 అనే సినిమాతో స‌క్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొంద‌బోయే చిత్రంలోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ సినిమా కార‌ణంగా వివాదంలో చిక్కుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. జె.మోహ‌న్ కాంత్ దర్శ‌క‌త్వంలో 'సుపారి' అనే సినిమా రూపుదిద్దుకుంది. ఇది విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది.

అయితే తాను ఈ సినిమాలో న‌టించ‌లేదని.. డెమో షూట్ అని చెప్పి షూట్ చేసిన స‌న్నివేశాల‌ను ఈ సినిమా కోసం వాడుతున్నార‌ని కార్తికేయ సోష‌ల్ మీడియాలో ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఈ సినిమా నిర్మాత వేణు మాత్రం కార్తికేయ త‌మ చిత్రంలో న‌టించాడు. పాత్ర‌కు సంబంధించి డ‌బ్బింగ్ కూడా చెప్పాడని పెర్కొన‌డం గ‌మ‌నార్హం.

More News

ర‌ష్మిక‌కు బాలీవుడ్ పిలుపు...

కిర్రిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌ర్వాత 'ఛలో' తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ర‌జ‌నీ యూర‌ప్ షెడ్యూల్ ఉందా? లేదా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

క‌మ‌ల్ డ్యూయెల్‌..!

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం 'ఇండియ‌న్ 2'. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...

సెప్టెంబ‌ర్ 6న నోటా ట్రైల‌ర్ విడుద‌ల‌

సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు.

నాటకం టీజర్ విడుదల

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నాటకం'.