'సాహో' లో మరో హీరోయిన్ ఎవరు?

  • IndiaGlitz, [Sunday,September 17 2017]

బాహుబ‌లి ప్ర‌భాస్ సినిమాలంటే ఇప్పుడు ఇండియా అంతా మంచి క్రేజ్ నెల‌కొంది. ప్ర‌భాస్ ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ర‌న్‌రాజార‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు ప్ర‌భాస్ సాహో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది.

ఇప్పుడు అంద‌రి క‌న్ను ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమాలో తెలుగువారితో బాలీవుడ్ న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ కూడా ప‌నిచేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ ఇందులో ప్ర‌భాస్‌తో జ‌త క‌డుతుండ‌గా, లెటెస్ట్ స‌మ‌చారం ప్ర‌కారం ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తుంద‌ని అంటున్నారు. అయితే ఈ పాత్ర అతిథి పాత్ర‌గా మాత్ర‌మే క‌న‌ప‌డుతుందట‌. అయితే ఈ హీరోయిన్ ఎవ‌ర‌నేది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. యూనిట్ వ‌ర్గాలు మాత్రం మ‌రో హీరోయిన్ కోసం వెతుకులాట‌లో ప‌డ్డారు.

More News

సిమ్రాన్ ఎంటిలా?

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో ఆడి పాడిన హీరోయిన్ సిమ్రాన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.

శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది: రజత్

సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది.

ఆ లిస్ట్ లో అఖిల్ చేరతాడా?

ఇప్పుడున్న అగ్ర కథానాయకుల్లో చాలా మంది తొలి చిత్రంతో హిట్ కొట్టలేకపోయినా.. రెండో చిత్రంతో మాత్రం విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కి తొలి హిట్, రెండో చిత్రమైన గోకులంతో సీత ఇస్తే.. ఎన్టీఆర్ కి రెండో చిత్రం స్టూడెంట్ నెం.1 ఇచ్చింది.

ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మహానటి. టైటిల్ రోల్లో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ ల్మాన్, ప్రకాష్ రాజ్, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు.

రాశి.. మూడేళ్ల త‌రువాత‌

2014లో విడుద‌లైన త‌న తొలి తెలుగు చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే తో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న రాశి ఖ‌న్నా.. త‌న రెండో తెలుగు చిత్రం జోరుతో మంచి గాయ‌నిగానూ పేరు తెచ్చుకుంది.