'సాహో' బాహుబలి

  • IndiaGlitz, [Sunday,April 02 2017]

బాహుబ‌లి2 సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాను వీలైనంత త‌ర్వగా సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమాను రూపొందించ‌నుంది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకుంది.

ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బ్యాట్స్ ఈ సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేయ‌నున్నాడ‌ట‌.ఈ సినిమా ట్రైల‌ర్‌ను 'బాహుబ‌లి 2' సినిమా థియేట‌ర్స్ ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చేలా ముందుగా ట్రైల‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సాహో అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయ్యాడు. ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ నిర్మాత‌లు ఆ ఫేమ్‌ను వాడుకోనున్నారు. ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం వంద‌కోట్ల పై బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాను మూడు భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నారు.

More News

హీరోతో తేజ్ ఫైట్

ఒకప్పుడు హీరోలైన జగపతిబాబు,అర్జున్,అరవింద స్వామి సహా యంగ్ హీరో అయిన ఆది పినిశెట్టి లాంటివారు కూడా కొత్తదనం కోసం విలన్ అవతారాలు ఎత్తుతున్నారు.

ప్రభాస్ సరసన కన్నడ భామ

బాహుబలి చిత్రం రెండు పార్టులుగా రూపొందింది.అందులో 'బాహుబలి 2' ఏప్రిల్ 28న విడుదలవుతుంది.

చైతు దర్శకుడుతో రాజ్ తరుణ్...

నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సూపర్హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ కొండ తర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమా చేశాడు.

ఎన్టీఆర్ మూవీ లోగో డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ)దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం జై లవకుశ(వినపడుతున్నటైటిల్).

ఏప్రిల్ 7న 'శరణం గచ్చామి'

భారత రాజ్యాంగం రిజర్వేషన్ చట్టంపై బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లేలో తెరకెక్కిన చిత్రం'శరణం గచ్చామి'.