ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్..

  • IndiaGlitz, [Monday,August 03 2020]

కరోనా మహమ్మారి కారణంగా సెలబ్రిటీల పెళ్లిలన్నీ సింపుల్‌గా జరిగిపోతున్నాయి. ఇటీవలే హీరో నితిన్, నిఖిల్‌లు ఎలాంటి హంగూ ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా తమ పెళ్లి తంతుని మమ అనిపించిన విషయం తెలిసిందే.కరోనా ఇప్పట్లో పోయే సూచనలు కనిపించకపోవడంతో ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ కూడా మన యంగ్ హీరోల బాటానే అనుసరించారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సుజిత్ వివాహం సింపుల్‌గా జరిగిపోయింది.

ప్రవళిక అనే యువతిని ప్రేమించిన సుజిత్ పెద్దల అంగీకారంతో ఆదివారం అతికొద్ది మంది అతిథుల మధ్య వివాహం చేసుకున్నాడు. సుజిత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు, నెటిజన్లు ఆయనకు విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

More News

హిట్ డైరెక్ట‌ర్‌ని లాక్ చేసిన మైత్రీ మూవీస్‌..!!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో

ఛానెల్ ఎడిట‌ర్‌పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌ల‌కు మేక‌ర్స్ దూరంగా ఉంటున్నారు.

చెన్నై సేఫ్ అంటున్న త‌లైవా అండ్ టీమ్‌!!

మ‌న సీనియ‌ర్ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే భ‌య‌ప‌డుతున్నారు. వీరిని ఇంత‌లా భ‌య‌పెడుతున్నదెవ‌రో కాదు..

ఆరు గెట‌ప్స్‌లో ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.

సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది.