'బాహుబ‌లి 2' రోజునే 'సాహో'

  • IndiaGlitz, [Thursday,July 26 2018]

బాహుబ‌లితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో 'సాహో' సినిమాలో న‌టిస్తున్న గ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్ సుజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ సినిమాను నిర్మిస్తుంది.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లుకొడుతుంది. ఈ వార్త‌ల ప్ర‌కారం 'బాహుబ‌లి 2' విడుద‌లైన రోజు ఏప్రిల్ 28నే 'సాహో' చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే.. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే మ‌రి.

More News

తెలుగులో రేణుదేశాయ్ డైరెక్ష‌న్‌...

హీరోయిన్‌గా, ఎడిట‌ర్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కత్వం ఇలా అన్ని విభాగాల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీశ్రీమ‌తి రేణుదేశాయ్.

బెల్లంకొండ‌తో పాయ‌ల్‌....

రీసెంట్‌గా విడుద‌లైన 'ఆర్ ఎక్స్ 100' చిత్రం సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రొమాన్స్ సన్నివేశాల్లో హాట్ హాట్‌గా న‌టించిన పాయల్ రాజ్‌పుత్ ..

'యన్.టి.ఆర్'లో కైకాల సత్యనారాయణ

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్

'సాక్ష్యం' సినిమా పెద్దహిట్ కావాలి - వి.వి.వినాయక్

'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జయ జానకీ నాయకా' చిత్రాలతో ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను రిలీజ్ అయి నేటికి నాలుగు సంవత్సరాలు అయింది.

'య‌న్‌.టి.ఆర్' ఫ‌స్ట్ షెడ్యూల్‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.