ఈరోజు సెన్సార్ జరుపుకోనున్న తేజ్ చిత్రం

  • IndiaGlitz, [Saturday,September 19 2015]

పిల్లా నువ్వులేని జీవితం' ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది. వెంటనే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో నటించేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది.

కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రెజీనా మరోసారి తేజ్ తో స్క్రీన్ పై కనపడనుంది. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్స్, ఆడియో పెద్ద హిట్టయిన నేపథ్యంలో సినిమా మరోసారి ఘనవిజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుందట.

More News

'నాన్నకు ప్రేమతో' టీజర్ రిలీజ్ ఎప్పుడు...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్,డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం నాన్నకు ప్రేమతో.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

'పులి' ఆడియో వాయిదా..

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పులి’. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది.

ఖైరతాబాద్ లో 'డిక్టేటర్'

బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ సినిమా రెండు షెడ్యూళ్ళను పూర్తి చేసుకుంది.

ఆ డైరెక్ట‌ర్ తో మ‌ళ్లీ సినిమా చేస్తున్న విష్ణు..

మంచు విష్ణు న‌టించిన తాజా చిత్రం డైన‌మేట్ ఇటీవ‌ల రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత విష్ణు అడ్డా డైరెక్ట‌ర్ సాయి రెడ్డితో ఓ మూవీ ప్రారంభించాడు.

న‌వంబ‌ర్ 6న కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌

గంధ‌పుచెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కుతున్న సినిమా కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌. రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.