యు.ఎస్ కంపెనీ ట్రాంపోలైన్ పార్క్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తేజ్

  • IndiaGlitz, [Saturday,March 18 2017]

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ను ఇండియ‌న్ క్రికెట్ లీగ్ త‌ర‌పున క్రికెట్ ఆడ‌టాన్ని చూసే ఉంటాం. అయితే రీసెంట్‌గా యు.ఎస్‌. బేస్‌డ్ ట్రాంపోలైన్ పార్క్‌, స్కైజోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారాడు.ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్‌లో స్కైజోన్ సంస్థ‌కు యు.ఎస్‌లో మంచి పేరుంది. యు.ఎస్‌. కెన‌డా, మెక్సికో, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, చైనా, యు.కె దేశాల్లో 165 ట్రాంపోలైన్ పార్క్స్ ఉన్నాయి.
అయితే ఈ పార్క్ ఇండియాలో తొలిసారిగా హైద‌రాబాద్‌లోనే స్టార్ట్ కానుంది. టాలీవుడ్ నిర్మాత, స్కైజోన్ ఆప‌రేట్ చేసే రామ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సి.ఇ.ఓ రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ రెండేళ్ళ‌లో ఇండియాలోని హైద‌రాబాద్, బెంగళూర్‌, కొచ్చిన్‌, విశాఖ‌ప‌ట్నం స‌హా ప‌లు సిటీస్‌లో ట్రాంపోలైన్ పార్క్‌ను ఓపెన్ చేస్తాం. దీనికి సాయిధ‌ర‌మ్‌తేజ్‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తీసుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

More News

అఖిల్ నెక్స్ ట్ సినిమాకు డేట్ ఫిక్సయ్యింది...

నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో

'గురు' ట్రైలర్ డేట్....

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో గురు సినిమాలో

ఏప్రిల్ 25 నుండి ఎనర్జిటిక్ స్టార్ రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మాతగా కొత్త చిత్రం రూపొందనుంది.

'ఉంగరాల రాంబాబు' షూటింగ్ పూర్తి

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు.

'చెలియా' ఆడియో రిలీజ్ ఎప్పుడంటే...

కార్తీ,అదితిరావు హీరో హీరోయిన్లుగా ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ 'చెలియా'.