తెలుగులో సాయిప‌ల్ల‌వి మ‌ల‌యాళ చిత్రం 

  • IndiaGlitz, [Friday,March 22 2019]

సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. వ‌రుస విజ‌యాల‌తో సాయిప‌ల్ల‌వి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా రాణిస్తున్నారు. ఈ క్రేజ్‌ను ఇప్పుడు మ‌ల‌యాళ నిర్మాత‌లు క్యాష్ చేసుకోవాల‌నుకుంటున్నారు.

మ‌ల‌యాళంలో సెంచురీ ఫిలిం బ్యాన‌ర్‌పై ఫాహిద్ ఫాజిల్, సాయిప‌ల్ల‌వి జంట‌గా ఓ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ను రూపొందిస్తున్నారు. సాయిప‌ల్ల‌వికి తెలుగు, త‌మిళంలో ఉన్న ఆద‌ర‌ణ దృష్ట్యా నిర్మాత‌లు మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళంలో ఒకేసారి సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంట‌న్నార‌ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి వివేక్ ద‌ర్శ‌కుడు.

More News

మామ బ్యాన‌ర్‌లో మెగా ప‌వ‌ర్‌..

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తొలి చిత్రం చిరుత‌త‌ను అశ్వినీద‌త్ బ్యాన‌ర్ వైజ‌యంతీ మూవీస్‌లో చేసినా.. రెండో సినిమా మ‌గ‌ధీరను అల్లు అర‌వింద్ త‌న గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చేశాడు.

కొత్త వ్యాపారంలోకి చిన్మ‌యి...

సింగర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న చిన్మ‌యి మీ టూ ఉద్య‌మంలో చురుకైన పాత్ర‌ను పోషించారు. ప్ర‌ముఖ త‌మిళ ర‌చ‌యిత వైర‌ముత్తు

లగడపాటి విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో 'ఎవడు తక్కువకాదు' 

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లు అర్జున్ ప‌వ‌ర్‌ప్యాక్డ్ ఫ‌ర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్.

40 కోట్ల కామ్రేడ్‌...

విజ‌య దేవ‌ర కొండ సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డుతున్నాయి. అర్జున్ రెడ్డి, ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత గోవిందం చిత్రాలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హీరోగా క్రేజ్‌తో పాటు బిజినెస్ ప‌రంగా మార్కెట్‌ను కూడా పెంచేశాయి.

ఏప్రిల్ 6న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' రిలీజ్

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార‌ర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2.