సాయి ప‌ల్ల‌వి ఆప‌ర్‌ను వ‌ద్దందా?

  • IndiaGlitz, [Monday,August 20 2018]

హీరోయిన్స్‌ను విష‌యానికి వ‌స్తే.. వారి కెరీర్ టైమ్ త‌క్కువ‌గా ఉంటుంది. అందుక‌నే వారు ఉన్నంతలో క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని అనుకుంటారు. వ‌చ్చిన అవకాశాల‌ను ఏ మాత్రం వ‌దులుకోరు. కానీ సాయిప‌ల్ల‌వి తాను మాత్రం అందుకు భిన్న‌మ‌ని అంటుంది. అందుకు కార‌ణం..

రీసెంట్‌గా ఆమెకు వ‌చ్చిన ఓ అవ‌కాశాన్ని ఆమె వ‌ద్ద‌నుకోవ‌డ‌మే.. యువ క‌థానాయ‌కుడు బెల్ల‌కొండ శ్రీనివాస్ సినిమాలో న‌టించమ‌ని .. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే సాయిప‌ల్ల‌వి ఎందుక‌నో.. న‌టించ‌న‌ని చెప్పేసింద‌ట‌. ఇప్పుడు ఆ సినిమాలో మెహ‌రీన్ న‌టించ‌బోతుంది. సాక్ష్యం త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రెండు సినిమాల‌ను చేస్తున్నారు. రెండింటిలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

'క‌త్తి' ఇప్పుడు హిందీలో...

త‌మిళంలో విజ‌య్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో 2014లో విడుద‌లైన చిత్రం 'క‌త్తి'. రైతు స‌మ‌స్య‌ల‌పై ఈ చిత్రం ప్ర‌ధానంగా తెర‌కెక్కింది.

సుమంత్‌కు శేష్ స‌హాయం

చాలా గ్యాప్ త‌ర్వాత గ‌త ఏడాది మ‌ళ్ళీరావా చిత్రంతో స‌క్సెస్ అందుకున్న హీరో సుమంత్ ఇప్పుడు 'ఇదం జ‌గ‌త్' అనే పేరుతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా చేశాడు.

ఫ్యాన్సీ రేటుకు సుమంత్  సుబ్రహ్మణ్యపురం ఓవర్సీస్ హక్కులు

నిర్మాణంలో వుండగానే అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం.

'నీవెవ‌రో' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో

'పందెంకోడి 2' షూటింగ్ పూర్తి

విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌గా 'పందెం కోడి 2' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.