సోలో... సో బెట‌ర్ అంటున్న ప‌ల్ల‌వి

  • IndiaGlitz, [Saturday,December 07 2019]

సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు సోలో బ‌తుకే సో బెట‌ర్ అని అంటోందా? య‌స్‌... సాయిప‌ల్ల‌వి ఇప్పుడు అదే రాగాన్ని అందుకుంది. అందుకు రీజ‌న్ కూడా ఉంది. ఎందుకంటే త‌న ప‌క్క‌న సెట్లో ఉండాల్సిన చైత‌న్య లేడు కాబ‌ట్టి. త‌న లేటెస్ట్ ఫ్లిక్ వెంకీమామ కోసం చైత‌న్య టూర్‌లో ఉన్నాడు. హైద‌రాబాద్ టు ఖ‌మ్మం రోడ్ ట్రిప్ వెళ్తున్నాడు. సో ఇప్పుడు సాయిప‌ల్ల‌వి సోలోగా సీన్స్ లో యాక్ట్ చేస్తోంది. ఇంత‌కీ వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న మూవీ డీటైల్స్ ఏంటో తెలుసు క‌దా. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.

తెలంగాణ మారుమూల ప‌ల్లెటూరి నుంచి సిటీకి వ‌చ్చి సెటిల్ అవుదామ‌నుకున్న జంట క‌థ ఇది. అయితే వీరిద్ద‌రూ ప‌రిచ‌యం అయ్యేది సిటీలోనే అట‌. ఈ మూవీ కోసం ఇప్ప‌టికే ప‌ద్మారావు న‌గ‌ర్ ప‌రిస‌రాల్లో కాల‌నీ సెట‌ప్‌ని బాగానే సెట్ చేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ మూవీ కోసమే చైత‌న్య తెలంగాణ శ్లాంగ్ నేర్చుకున్నారు. ఆల్రెడీ డ్యాన్స‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న సాయిప‌ల్ల‌వి మ‌రికొన్ని గంట‌లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.

సాయిప‌ల్ల‌వికి తెలుగులో తొలి మూవీ శేఖ‌ర్ క‌మ్ముల‌తోనే. ఆ సినిమా కోస‌మే ఆమె తెలుగు కూడా నేర్చుకుంది. ఆ మూవీతో ఆమెకు తెలంగాణ శ్లాంగ్ ప‌క్కాగా నేర్పిన శేఖ‌ర్‌, లేటెస్ట్ గా చైతూకి కూడా నేర్పిస్తున్నారు. కామ్ గోయింగ్ గై చైతూకి, అల్ల‌రి పిల్ల సాయిప‌ల్ల‌వికి మ‌ధ్య ఈ మూవీలో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలంటే 2020 వ‌ర‌కు ఆగాల్సిందే. అంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే మ‌రి.

More News

'పోస్టర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా

ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా టీవీల ముందే!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను శుక్రవారం తెల్లావారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

'డిస్కోరాజా' టీజర్ విడుదల

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది.

'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం  అని నేను భావించాను.

సజ్జనార్‌కు థ్యాంక్స్ చెప్పిన స్కూల్ ‌పిల్లలు!

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండింది!. ఇవాళ తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు