సంపత్ నంది నిర్మాతగా కొత్త చిత్రం...

  • IndiaGlitz, [Monday,September 26 2016]

ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది సంప‌త్ టీం వ‌ర్క్స్ అనే బ్యాన‌ర్‌ను పెట్టి కొత్త వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో గాలిప‌టం సినిమాను సంప‌త్ నంది నిర్మించిన సంగ‌తి తెలిసిందే. చాలా గ్యాప్ త‌ర్వాత సంప‌త్ నంది మ‌ళ్ళీ త‌న బ్యాన‌ర్‌పై మ‌రో సినిమాను న‌ర్మించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతుంద‌ట‌. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రంతో బిజీగా ఉన్నప్ప‌టికీ సంప‌త్ నంది ఈ సినిమాకు సంబంధించిన రైటింగ్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్నాడట‌. ఈ సినిమాను త‌ను నేను సినిమాలో నటించిన హీరో సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించ‌నున్నాడు. కొత్త హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.

More News

'నరుడా డోనరుడా' థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్న మహేష్...

హీరో సుమంత్ కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్పై సంయుక్తంగా రూపొందుతోన్నచిత్రం నరుడా..! డోనరుడా..!.

కొరటాల శివ, రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా అభినేత్రి ఆడియో విడుదల..!

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి.ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్,బ్లూ సర్కిల్ కార్పోరేషన్,బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

అక్టోబర్ 7న 'మనవూరి రామాయణం' విడుదల

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్,ఫస్ట్ కాపీ పిక్చర్స్'సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మనవూరి రామాయణం'.

భారీ వర్ష బాధితులకు విష్ణు మంచు సహాయం

హీరో మంచు విష్ణు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు.హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విష్ణు అండ్ టీం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

సెప్టెంబర్ 25న 'ఈడు గోల్డ్ ఎహే' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

డాన్సింగ్ స్టార్ సునీల్,బిందాస్,రగడ,దూసుకెళ్తా వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్ లో