హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న సంజీవని

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో విభిన్న కథాంశం తో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం సంజీవని. రవి వీడే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హిమాలయాలు, రోటాంగ్, మనాలి, నల్లమల తదితర లొకేషన్లలో చాలా సాహసోపేతంగా చిత్రీకరించబడింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు హైదరాబాద్ కు చెందిన వెక్టార్ ఎఫ్ ఎక్స్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగస్ట్ కల్లా పూర్తి చేసి సాధ్యమయినన్ని ఎక్కువ స్క్రీన్స్ లో సినెమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, తనూజ ప్రధాన తారాగనంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రవన్ కే కే. దేవి, శివ ఆనిమేషన్ మరియు విజుయల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ కాగా జి. నివాస్ ఈ చిత్రాన్ని నివాస్ క్రియేషన్స్ బానర్ పై నిర్మిస్తున్నారు.

More News

ర‌జ‌నీకాంత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాడులో ఎంత‌టి అభిమాన‌బ‌లం ఉందో...ప్ర‌త్యేకించి చెప్ప‌వ‌ల‌సి అవ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే..ర‌జ‌నీకాంత్ కి ఒక్క త‌మిళ‌నాడులోనే కాదు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు.

క‌మ‌ల్ హాస‌న్‌, బాల‌కృష్ణ ఇద్ద‌రికీ ఒకేలా..

క‌మ‌ల్ హాస‌న్‌, బాల‌కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు స్క్రీన్ షేర్ చేసుకున్న సంద‌ర్భాలైతే లేవు కానీ.. ఈ ఇద్ద‌రికీ త‌మ త‌మ కొత్త చిత్రాల విష‌యంలో ఒకే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. అదేమిటంటే.. త‌మ వార‌సులని ఆయా చిత్రాల‌లో ఏదో రూపంలో భాగం చేయ‌డం.

శేఖ‌ర్ క‌మ్ముల 'గోదావ‌రి'కి 10 ఏళ్లు

2004నాటి వానాకాలంకి 'కాఫీలాంటి సినిమా' అంటూ 'ఆనంద్' రూపంలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ఓ కొత్త ప్ర‌య‌త్నాన్ని తెచ్చి సైలెంట్ హిట్ కొట్టిన ఘ‌న‌త క్లాస్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌ది.

మొన్న ఎన్టీఆర్ - నేడు ర‌వితేజ‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  ఎ.పి ఆర్ 7 ఎ.ఎక్స్ 9999 కారులో ప్ర‌యాణిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్ర‌యాణిస్తున్న కారు అద్దాల‌కు లోప‌ల ఎవ‌రున్నారో క‌నిపించ‌కుండా ఉండేందుకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉంది.

టు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ రెడీ చేస్తున్న‌జ‌న‌తా టీమ్...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నభారీ  చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.