సంతోష్ శోభన్ హీరోగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ చిత్రం

  • IndiaGlitz, [Friday,April 22 2016]

గోల్కొండ హైస్కూల్‌, తను నేను చిత్రాల హీరో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్‌ జయంతి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అభిజిత్‌ జయంతి తెలిపారు.

More News

సి.ఎం కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రారంభం

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అన్నపూర్ణ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.

న్యూస్ ఛాన‌ల్ పెట్టే ఆలోచ‌న‌లో ప‌వ‌ర్ స్టార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి... 2019 ఎన్నిక‌ల్లో  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.అయితే..  ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో జ‌న‌సేన పార్టీ సిద్దాంతాల‌ను ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సొంతంగా ఓ మీడియా సంస్థ ఉంటే బాగుంటుంద‌ని ప‌వ‌న్ ఆ

జూన్ లో నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల హ‌థీరామ్ బాబా..

మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించడంతో పాటు స‌రికొత్త రికార్డులు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఈ మూడు చిత్రాల‌తో వ‌రుస‌గా 40 కోట్లు షేర్ సాధించి.

ర‌కుల్ కి మ‌రో అవ‌కాశం ఇచ్చిన బోయ‌పాటి..

డైరెక్ట‌ర్ బోయ‌పాటి తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ర‌కుల్ అందం - అభిన‌యం బోయ‌పాటికి బాగా న‌చ్చింది అనుకుంట‌. త‌న త‌దుప‌రి చిత్రంలో కూడా ర‌కుల్ కి అవ‌కాశం ఇచ్చారు.

బాలయ్యతో ఇలియానా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి. జె.సాయిబాబు నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో  రూపొందనుంది. రేపు సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా వార్తలు వినిపించాయి.