ఆ హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయింది..

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

భీమిలి కబడీ జట్టు, వైశాలి, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ హీరోయిన్ శరణ్య మోహన్ మన పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది. చిన్నప్పటి నుండే సినిమా రంగంలో ఉంటున్న శరణ్య మోహన్ పరిమితమైన సినిమాల్లో నటించినా తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. అరవింద్ కృష్ణన్ అనే డాక్టరుతో ఈ హీరోయిన్ ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి వివాహం సెప్టెంబర్ లో జరగనుంది.

More News

యంగ్ టైగర్ రోల్ అదేనా..?

‘టెంపర్’ వంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట

గోదావరి పుష్కారాలు ఈరోజు ప్రారంభమైయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమౌళికి శంకర్ ప్రశంస

బాహుబలి వంటి విజువల్ వండర్ తో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ప్రేక్షకుల నుండే కాకుండా సినీ వర్గాల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

'కంచె' వేయడానికి తేది నిర్ణయించారు

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు,