మోస్ట్ రీట్వీట్ రికార్డు - సర్కారు వారి పాట టైటిల్ లోగో

  • IndiaGlitz, [Tuesday,June 02 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా 'స‌ర్కారు వారి పాట' అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోతోనే మ‌హేశ్ త‌న రికార్డుల వేట‌ను ప్రారంభించారు. స‌ర్కారు వారి పేట టైటిల్ లోగో.. 24 గంట‌ల్లో మోస్ట్ రీ ట్వీట్ టైటిల్ లోగోగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ని మ‌హేశ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌ను మోసం చేసిన విల‌న్ నుండి తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టే క‌థే ఈ సినిమా అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమా హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో హిట్ కొట్టిన మ‌హేశ్.. త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌య్యాడు.

More News

ఛీ.. ఛీ.. నేను మాట్లాడమేంటి : బాలయ్య

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

బాల‌య్య డిమాండ్‌..?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న 106వ చిత్రం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

మెగా హీరో క‌థ‌తో శ‌ర్వా సినిమా

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ చేతిలో ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏడాది జానుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శ‌ర్వానంద్‌కు నిరాశ త‌ప్ప‌లేదు.

విదేశీ షెడ్యూల్ వ‌ద్ద‌న్న మ‌హేశ్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. మ‌హేశ్ 27వ చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో 40 శాతం చిత్రీక‌ర‌ణను

కొత్త ఆలోచ‌న‌లో బ‌న్నీ అండ్ టీమ్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. పాన్ ఇండియా మూవీగా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించారు.