సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి!

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం. నవంబర్ 2019లో అన్నపూర్ణ స్టూడియోన్స్ లో ప్రారంభం అయిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో షియాజి షిండే, సుమన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

త్వరలో ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కె.మహాంతేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అవినాష్, రంజిని రాఘవన్, వినయ్ ప్రసాద్, శృంగేరి రమణ, ఉమ , బసవ రాజు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజిఎఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సురు ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. సినిటెక్ సూరి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీకి కెవి.రాజు మాటలు రాస్తున్నారు అలాగే ఈ మూవీకి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎదురూరి అంజిబాబు వ్యవహరిస్తున్నారు.

More News

20 నిమిషాల కోసం దాదాపూ రూ.8 కోట్లా?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గ‌త ఏడాది ద‌బాంగ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ సినిమాను ప్ర‌భుదేవా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూడోసారి ప్ర‌భుదేవాద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్‌ఖాన్ రాధే

వివేకా హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్.. పేర్లు బయటికొచ్చాయ్!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలువుర్ని పోలీసులు, కోర్టులు విచారించిన

టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ రచయిత, సినీ నటుడు జాన్ కొట్టొలీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న

రెండో పెళ్లా.. సినిమానా.. ఈ ట్విస్టేంటి మనోజ్!?

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.. కొద్ది రోజుల క్రితమే భార్య ప్రణీత రెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని వాడేసుకుంటున్న నాగ‌శౌర్య‌

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఈ నెల 31న `అశ్వ‌థ్థామ‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.