సెన్సార్ లోనూ గోప్యమే..

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 'బాహుబ‌లి 2'ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది. ప్ర‌భాస్‌, అనుష్క‌, త‌మ‌న్నా, రానా, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన బాహుబ‌లి పార్ట్ 1 ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించ‌డంతో పార్ట్ 2పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా తెలుగు సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంద‌ట‌. మ‌రో విష‌య‌మేమంటే సెన్సార్‌లో వ‌చ్చిన స‌ర్టిఫికేట్ ఏంటో మాత్రం టీం తెలియ‌ప‌ర‌చ‌లేదు. ఎందుకంటే త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం స‌హా అన్నీ భాష‌ల్లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి అయిన త‌ర్వాతే అధికార‌క స‌మాచారం తెలియ‌చేస్తార‌ట‌. కానీ విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా నిడివి 167 నిమిషాలు ఉంద‌ట‌.

More News

వివాదంపై రాజమౌళి మాట్లాడాడు

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి 2' ఏప్రిల్ 28న విడుదల కానుంది.

వైజాగ్ లో నాని 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

మోహన్ లాల్ 'మహాభారతం'

మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.

బిగ్ బాస్ గా కమల్...

హిందీ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..

మేలో రిలీజ్ కానున్న శ్వేతాబసు మిక్చర్ పొట్లం

హాట్ భామ శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన చిత్రం 'మిక్చర్ పొట్లం'.