బాహుబ‌లి ప్రీక్వెల్ విష‌యంలో సెంథిల్ క్లారిటీ...

  • IndiaGlitz, [Saturday,July 07 2018]

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన 'బాహుబ‌లి' ప్రీక్వెల్‌కి రంగం సిద్ధ‌మవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ మీడియా సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రీక్వెల్‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తుంది. ది రైజ్ ఆఫ్ శివ‌గామి పేరుతో రూపొంద‌బోయే ఈ ప్రీక్వెల్‌కి ఇద్ద‌రు ద‌ర్శ‌కులుంటార‌ని.. రాజ‌మౌళితో పాటు దేవాక‌ట్టా కూడా డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే బాహుబ‌లి కెమెరామెన్ ఈ విష‌యంలో ఇచ్చిన క్లారిటీ ఏంటంటే రాజ‌మౌళి డైరెక్ట్ చేయ‌ర‌ని.. ఆయ‌న సూప‌ర్‌వైజ్ మాత్ర‌మే చేస్తార‌ట‌. అలాగే సెంథిల్ కూడా ప్రీక్వెల్‌కు ప‌నిచేయాలా? వ‌ద్దా? అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ అందించిన విజేత ఈ నెల 12న విడుద‌ల కానుంది.

More News

అనుప‌మ‌తో ప్రకాశ్‌రాజ్‌కి గొడ‌వ‌?

రామ్ హీరోగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'హ‌లో గురూ ప్రేమ కోస‌మే'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

విజయవంతంగా మూడోవారంలో అడుగిడిన 'టిక్ టిక్ టిక్'

ఈమధ్యకాలంలో స్ట్రయిట్ సినిమాలే రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన "టిక్ టిక్ టిక్"

ఈ దేవ‌దాస్‌ కూడా అంతేన‌ట‌

దేవ‌దాసు.. తెలుగు తెర‌పై నాలుగు సార్లు వినిపించిన టైటిల్ ఇది.

డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడితో నాని?

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహసం, మ‌న‌మంతా .. ఇలా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.

అర‌వింద స‌మేత‌.. టీజ‌ర్‌, ఆడియో ఫంక్ష‌న్ వివ‌రాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'.