కార్తికేయ సీక్వెల్

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

కార్తికేయ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. ఇప్పుడు నాగ‌చైత‌న్య హీరోగా మ‌జ్ను సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న చందు మొండేటికి ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా ఇదే. నిఖిల్ స‌ర‌స‌న స్వాతి న‌టించిన రెండో సినిమా. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి గుడి, అందులో పాము, ఆ స‌ర్పానికి హిప్న‌టైజ్ చేయ‌డం వంటి అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఇందులో రావు ర‌మేష్ ఆల‌య అధికారిగా న‌టించారు. తొలి సినిమా ఎక్క‌డైతే ఆగిందో అక్క‌డి నుంచో రెండో సినిమాను మొద‌లు పెట్ట‌డానికి చందు మొండేటి నిర్ణ‌యించార‌ట‌. ఆ మేర‌కు స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేశారు. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సీక్వెల్ లో న‌టించ‌డానికి చాలా ఆస‌క్తిగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చాడు నిఖిల్‌. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే చిత్రం త‌ర్వాత నిఖిల్ న‌టించే సినిమా ఇదే.

More News

కోన కి షాక్ ఇచ్చిన నిఖిల్..

నిఖిల్ హీరోగా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ తెర‌కెక్కించారు.

క్రిష్ రాయ‌బారి ఇత‌డే..

కంచె సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన క్రిష్ త‌దుప‌రి చిత్రం కోసం రాయ‌బారి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు.

మ‌హేష్ మ‌న‌సు దోచుకున్న నాయిక‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఎంతో మందికి మ‌హేష్ ఫేవ‌రేట్ హీరో. మ‌రి..మ‌హేష్ ఫేవ‌రేట్ హీరోయిన్ ఎవ‌రు..?

చరణ్ న్యూమూవీకి ముహుర్తం ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నారు.

కమల్ సరసన శ్రీదేవి...

చీకటి రాజ్యంతో ఆకట్టుకున్న కమల్ హాసన్ తదుపరి టి.కె.రాజీవ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో రూపొందే ఈ చిత్రానికి అప్పా అమ్మా విళయాట్టు అనే టైటిల్ ఫిక్స్ చేసారు.