కేసీఆర్‌ను క‌లిసిన శంక‌ర్‌

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ క‌లిశారు. ముఖ్య‌మంత్రిని శాలువాతో స‌త్క‌రించారు. త‌న‌కు మోకిల‌లో ఐదు ఎక‌రాలు స్థ‌లాన్ని కేటాయించినందుకుగానూ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఎన్‌.శంక‌ర్ అప్ప‌ట్లో జోబోలో తెలంగాణ‌ను తెర‌కెక్కించారు. 

ఆ సినిమా ఉద్య‌మానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమాను ప్రోత్స‌హించ‌డం కోసం స్టూడియో క‌ట్ట‌డానికి ఎన్‌.శంక‌ర్‌కు ఐదెక‌రాలు స్థ‌లాన్ని కేటాయిస్తున్న‌ట్టు గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ జీవో ప్ర‌కారం మోకిల‌లో స్థ‌లాన్ని కూడా కేటాయించింది. అందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ కేసీఆర్‌ను ఎన్‌.శంక‌ర్ క‌లిశారు.

More News

కాళేశ్వరంకు జగన్ రాక సరే.. కట్టప్ప సంగతేంటి!?

టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. టీఆర్ఎస్ సర్కార్ అనడం కంటే.. నాటి మంత్రి తన్నీరు హరీష్ రావు మనసుపెట్టి నిద్రాహారాలు మాని అహర్నిశలు కష్టపడి..

చార్లీచాప్లిన్‌గా మారిన శివాజీ

ఇదేంటి.. గరుడుపురాణం శివాజీ.. చార్లీచాప్లిన్‌లా మారడమేంటి..? తూచ్.. ఆయనకు ఏం అవసరం..?

మంత్రి వార్నింగ్.. గంటల్లోనే టీటీడీ చైర్మన్ రాజీనామా!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే.

ఫొటో తెచ్చిన తంటా.. జగన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్.. ఫైనల్‌గా..!

రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలయ్య

దాసరి కొడుకు ప్రభు అచూకి లభ్యం...

ఆరు రోజుల క్రితం మిస్సయిన దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు ఆచూకీ లభ్యమైంది.