చెన్నైబాధితులకు శంకరాభరణం టీమ్ సహాయం..

  • IndiaGlitz, [Friday,December 04 2015]

చెన్నైన‌గ‌రాన్నివ‌ణికిస్తున్నవ‌ర్షాల వ‌ల‌న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్ర‌జానికాన్ని ఆదుకునేందుకు టాలీవుడ్ నుంచి చాలా మంది సినీ తార‌లు ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా శంక‌రాభ‌ర‌ణం టీమ్ కూడా ముందుకు వ‌చ్చింది. త‌మ వంతు సాయంగా 5 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయం అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చెన్నైలో స‌హాయ కార్య‌క్ర‌మాలు చేస్తున్న ఓ స్వ‌చ్ఛంధ సంస్థ ద్వారా ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలియ‌చేసారు. చెన్నైవ‌ర్ష బాధితుల‌ను ఆదుకోవ‌డం త‌మ బాధ్య‌త‌గా భావించామ‌ని హీరో నిఖిల్ చెప్పారు. శంక‌రాభ‌ర‌ణం టీమ్ ఇలా త‌మ వంతు స‌హాయం చేయ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం.

More News

జనవరిలో మూవీ రిలీజ్ ప్లాన్ లో రాజ్ తరుణ్...

ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు 101% హిట్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వర్మ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’విడుదలకు ముందు సమస్యలను ఫేస్ చేసింది.

చెన్నై కోసం జోలె పట్టిన హీరో

నేను పుట్టింది ఇక్కడే అయినా చెన్నైలోనే పుట్టి పెరిగాను.

మహేష్ ను దాటేసిన ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో.రివేజండ్ డ్రామాతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.