కేర‌ళ‌లో శంక‌రాభ‌ర‌ణం

  • IndiaGlitz, [Monday,November 02 2015]

నిఖిల్, నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ శంక‌రాభ‌ర‌ణం సినిమాకి స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. బీహార్ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందించిన‌ శంక‌రాభ‌ర‌ణం సినిమాని బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పాస్ గ‌యా రే ఒబామా సినిమా ఆధారంగా తెర‌కెక్కించారు.

న‌వంబ‌ర్ 20న శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ శంక‌రాభ‌ర‌ణం మూవీని కేర‌ళ‌లో 30 సెంట‌ర్స్ లో నోబుల్ ఆండ్రే ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా రిలీజ్ చేస్తున్న‌ట్టు కోన వెంక‌ట్ తెలియ‌చేసారు. మ‌రి..పెద్ద సినిమా స్ధాయిలో రిలీజ్ అవుతున్న నిఖిల్, కోన ల శంక‌రాభ‌ర‌ణం ఎలాంటి విజ‌యాన్నిసాధిస్తుందో చూడాలి.

More News

బాల‌కృష్ణతో అక్ష కామెడీ చేస్తోందా?

'కందిరీగ' సినిమాలో తెలంగాణ పోరిగా అక్ష చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ ఆ స్థాయి పాత్ర అక్ష‌ని వ‌రించ‌నేలేదు.

నాడు 'ఢ‌మ‌రుకం'.. నేడు 'అఖిల్‌'..

నాగార్జున‌, అనుష్క జంట‌గా న‌టించిన 'ఢ‌మ‌రుకం' సినిమా గుర్తుందిగా.. మూడేళ్ల క్రితం విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ ఫ‌లితం పొందింది.

సంప‌త్ నంది.. న‌వంబ‌ర్ సెంటిమెంట్‌

5 ఏళ్లు.. 3 సినిమాలు.. ఇదీ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం. 'ఏమైందీ వేళ‌', 'ర‌చ్చ' వంటి విజ‌యవంత‌మైన సినిమాల త‌రువాత సంప‌త్ రూపొందించిన చిత్రం 'బెంగాల్ టైగ‌ర్‌'.

అజిత్ తెలుగు టైటిల్ ఫిక్సయింది...

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్,శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వేదాళం’.ఈ చిత్రాన్ని తెలుగులో ‘అవేశం’అనే పేరుతో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

'సైజ్ జీరో' ఆడియో విడుదల

అనుష్క,ఆర్య ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెమూడి దర్శకుడు.