కుమారి దర్శకుడితో శర్వానంద్..

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ ఉన్న శర్వానంద్ ఇప్పుడు సినిమాల సెలక్షన్ లో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత ఇప్పటి వరకు ఓ సినిమాను కూడా ఈ హీరో కమిట్ కాలేదంటే సినిమా కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలో ఉన్నాడో తెలుసుకోవచ్చు.

లెటెస్ట్ న్యూస్ ప్రకారం కుమారి 21 ఎఫ్ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎస్ చెప్పాడట. త్వరలోనే సినిమా సెట్స్ లోకి వెళుతుందని టాక్. ప్రస్తుతానికి సూర్య ప్రతాప్ చెప్పిన లైన్ బావుందని స్క్రిప్ట్ కావాలని అడిగాడట శర్వా. ఇప్పుడు సూర్య ప్రతాప్ స్క్రిప్టింగ్ వర్క్ లో బిజీగా ఉన్నాడట.

More News

తెలుగులో కీర్తి సురేష్ ఆ హీరోతో నటిస్తుందా..

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.

'కబాలి' ఆలస్యమవుతాడా?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఇకటి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం కాగా రెండో చిత్రం శంకర్ దర్శకత్వంలో 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. అయితే ఈ రెండు చిత్రాల్లో కబాలిని మే 1న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు.

సర్దార్ ను ప్రేక్షకుడు అంతసేపు భరిస్తాడా?

ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ కు అనుగుణంగానే సినిమాల రన్ టైం కూడా డిసైడ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా మూడు నాలుగు గంటల నిడివి ఉండేది. ఇప్పుడది కాస్తా రెండు గంటలకు చేరింది. రెండు గంటలు దాటిందంటేనే ప్రేక్షకుడు సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావిస్తున్నాడు.

రాజ‌మండ్రిలో ఈరోజు నుంచే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు.

దోషం పోయేందుకు పూజ‌లు చేస్తున్న నిత్యా..

టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ నిత్యామీన‌న్ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న 24 మూవీలో న‌టిస్తుంది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీలో న‌టిస్తుంది. అయితే నిత్యామీన‌న్ దేవుడిని బాగా న‌మ్ముతుంది అనుకుంట‌.