డిసెంబ‌ర్ 14న శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్..

  • IndiaGlitz, [Monday,December 10 2018]

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్ లోకి నేరుగా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ గురించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్.

హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని నేపాల్, హైద‌రాబాద్, కోల్ క‌త్తాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్ లో చిత్రీక‌రించారు. ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నఈ చిత్ర పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది.

ప‌డిప‌డి లేచె మ‌న‌సుకు జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

More News

గోపీచంద్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు...

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు

మ‌రో బాలీవుడ్ రీమేక్‌

బాలీవుడ్‌లో మినిమం బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'బ‌రేలీ కీ బ‌ర్ఫీ' చిత్రం ఆర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది.

మ‌రో సూప‌ర్‌హిట్ టైటిల్‌తో...

కామెడి స్టార్‌గా పేరు సంపాదించుకున్న అల్లరి న‌రేశ్ మ‌హేశ్ 'మ‌హ‌ర్షి' చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'పేట్ట' రిలీజ్ డేట్ 

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.

బ‌డ్జెట్ పెట్టే ప్ర‌తి సినిమా పేన్ ఇండియా సినిమా కాదు - రాజ‌మౌళి

"బడ్జెట్‌ పెట్టిన ప్రతి సినిమా పేన్‌ ఇండియా సినిమా అయిపోదు. ఓ రీజన్‌కు కట్టుబడకుండా.. అందరికీ నచ్చే కథాంశం ఉంటేనే పేన్‌ ఇండియా సినిమా అవుతుంది" అని అన్నారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.