శత్రు సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,May 27 2017]

శ్రీ కుసుమ హర క్రియేషన్స్ పతాకంపై హరినాథ్ రెడ్డి, తపస్,తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సురేష్ వర్మ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ రెడ్డి దర్శకత్వం లో టి. హరినాథ్ రెడ్డి నిర్మిస్తున్న రివేంజ్ థ్రిల్లర్ మూవీ శత్రు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ సారధి స్టూడియో లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ నివ్వగా, మిస్సెస్ స్వప్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో హీరో హరినాథ్ రెడ్డి, మరో హీరో తపస్, హీరోయిన్ తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సంగీత దర్శకుడు ఉదయ్ ముద్గల్, డిఓపి: వై వి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More News

అన్ని ఏరియాల స్పందన అద్భుతం - 'ఓ పిల్లా నీ వల్లా' దర్శకనిర్మాత కిషోర్

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్విగ్ మూవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఓ పిల్లా నీ వల్లా'.

రీ రికార్డింగ్ లో సునీల్ నటించిన 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల

'జక్కన్న' తొ కమర్షియల్ సక్సస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా....

జూన్ 2న వస్తున్న 'వెక్కిరింత'

రెండు జంటల మధ్య ప్రేమకథల్లో అసలు సిసలు సరిగమలేంటో వెండితెరపై చూడాలంటున్నారు నిర్మాత కాకర్ల నాగమణి.

25 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ రాజశేఖర్ 'గరుడ వేగ 126.18 ఎమ్'

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా,చందమామ కథలు,గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో

బాలయ్యకు నో చెప్పినవాడు,, చిరుకు ఎస్ అంటాడా?

మెగాస్టార్ ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.