రెండో సినిమాకే డబ్బింగ్ చెప్పేసుకుంది

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

నాని సరసన ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక నాయర్. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మాళవిక నాయర్ ఇప్పుడు నందినిరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కళ్యాణ వైభోగమే' సినిమాలో నటించింది. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ప్రేమ గురించి ఇప్పటి యువత భావాలు ఎలా ఉన్నాయనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ చిత్రం జనరి22న విడుదలకు సిద్ధమవుతోంది.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో మాళవిక నాయర్ ఈ సినిమా కోసం తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకుందట. నందనిరెడ్డి సపోర్ట్ తో తెలుగు డిక్షన్ పై అవగాహన పెంచుకుంటూ డబ్బింగ్ పూర్తి చేసేసిందట. ఇప్పుడు తనకు తెలుగు దాదాపు అర్థమవుతుందని, కొద్దికొద్దిగా మాట్లాడగలుగుతున్నానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

More News

నాని టైటిల్ మారుతుందా...

నానికి 2015 ఏడాది బాగా కలిసి వచ్చింది.భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ ను చవిచూశాడు నాని.

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రిలీజ్ డేట్

న‌వీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది.

'కథకళి' సెన్సార్ పూర్తి

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన మాస్‌ హీరో విశాల్‌

న‌టుడుగా మారుతున్న డైరెక్ట‌ర్..

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్. ఈ క్రేజీ యువ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు.

గుమ్మడికాయ కొట్టేసిన 'నాన్నకు ప్రేమతో..'

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో.