బ్యాంక్ డిపాజిట్ దారులకు షాకింగ్ న్యూస్!

  • IndiaGlitz, [Tuesday,December 03 2019]

బ్యాంకు డిపాజిట్ దారులకు ఈ వార్త నిజంగానే షాకింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో ఉండే డిపాజిట్లకు లక్ష రూపాయలకు వరకు మాత్రం బీమా సదుపాయం ఉంటుందని డిపాజిట్ బీమా, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కాగా ఇది రిజర్వు బ్యాంక్‌కు అనుబంధ సంస్థ అనే విషయం తెలిసిందే. కాగా ఈ బీమా వ్యవహారంపై ఓ ఓ ప్రముఖ మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా ఓ ప్రశ్న అడగ్గా.. పై విధంగా సమాధానం వచ్చింది. కాగా.. డీఐసీజీసీ చట్టం ప్రకారం.. బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ రూ. లక్ష వరకు బీమా కవరేజీ అందిస్తుందని స్పష్టం చేసింది. సేవింగ్ డిపాజట్లు, పిక్స్‌డ్ డిపాజిట్లు, కరెంటు ఖాతాలకు మాత్రమే ఇది వర్తించనుంది.

అయితే ఈ బీమా మొత్తం పెంచే అవకాశం ఉందన్నదానికి తమ వద్ద ఆ సమాచారం లేదని కార్పొరేషన్ తెలిపింది. కాగా.. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజిని పెంచేందుకు చట్టాలను తీసుకురానుందన్న వార్తల నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ.. సహచట్టం ద్వారా సమాచారం కోరగా పై విధంగా సమాధానాలు వచ్చాయి.

More News

మ‌రో బ‌యోపిక్‌.. క‌న్‌ఫ‌ర్మ్ చేసిన తాప్సీ

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సి శాండ్‌కీ అంఖ్ సినిమా కోసం షూట‌ర్‌గా మారారు. అది కూడా వ‌య‌సు మ‌ళ్లిన షూట‌ర్‌గా.

'మ‌త్తు వ‌ద‌ల‌రా' రిలీజ్ కూడా అప్పుడేన‌ట‌!

పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఓ చిన్న చిత్రం `మ‌త్తు వ‌ద‌ల‌రా`. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అన్న‌య్య‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా హీరోగా

ప్ర‌భాస్‌ కెరీర్‌లో తొలిసారి

`బాహుబ‌లి`తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత `సాహో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

`భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు` చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు - ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస రెడ్డి

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`.

`ఇద్ద‌రి లోకం ఒక‌టే` డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`.