అథ్లెటిక్ ఫిట్‌నెస్ కోసం..

  • IndiaGlitz, [Saturday,August 11 2018]

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన కెరీర్‌ని ఎంతో ప్లానింగ్‌తో బిల్డప్ చేసుకుంటోంది. తను చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. బాలీవుడ్‌లోనే కాకుండా వివిధ భాషల్లో వరసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది శ్రద్ధా. ప్రభాస్‌తో ‘సాహో’ వంటి భారీ చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్‌లో ‘స్త్రీ’ చిత్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ‘బట్టి గుల్ మీటర్ ఛల్’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది.

ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకునే శ్రద్ధా ఇప్పుడు ఓ ఛాలెంజింగ్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతోంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ నిర్మాణం జరుపుకోనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సైనా పాత్రను శ్రద్ధా పోషించనుంది. ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసేందుకు కష్టపడుతోంది. అథ్లెటిక్ ఫిట్‌నెస్ కోసం కృషి చేస్తోంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.

More News

'అమర్ అక్బర్ ఆంటోనీ','సవ్యసాచి' విడుదల తేదీలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'బాహుబలి' తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్

30 ఇయ‌ర్స్ కంప్లీట్ చేసిన శివాజీ రాజా 'క‌ళ్లు' సినిమా

శివాజీ రాజా హీరోగా 1988 లో న‌టించిన సినిమా 'క‌ళ్లు' 30 ఇయ‌ర్స్ కంప్లీట్ చేసుకుంది. . ఈ సినిమాకి మూల క‌థ‌ గొల్ల‌పూడి మారుతి రావు  'క‌ళ్లు నాట‌కం'

నాగార్జున గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అందరికీ రీచ్ అయ్యింది - రాహుల్ రవీంద్రన్

సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చిలసౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై అక్కినేని నాగార్జున

ఆగష్టు17 న వస్తున్న జ్యోతిక 'ఝాన్సీ'

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది అని మన్నందరికి తెలుసు.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో "సకలకళా వల్లభుడు"

"ఆ అయిదుగురు" చిత్రంతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు తనిష్క్ రెడ్డి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "సకలకళా వల్లభుడు".