లో దుస్తులు క‌న‌ప‌డేలా శ్రియ డ్యాన్స్‌

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళంలో రాణించిన హీరోయిన్ శ్రియాశ‌ర‌న్‌. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మ‌డు ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించింది. ఇటీవ‌లే త‌న విదేశీ భాయ్‌ఫ్రెండ్ అండ్రీ కొచ్చెవ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో సినిమాలు చేస్తుంది. పెళ్లి త‌ర్వాత శ్రియా త‌న గ్లామ‌ర్ డోస్ పెంచేస్తుంది.

క్లీవేజ్ అందాల‌తోనే కాదు.. హాట్ డ్రెస్సుల‌తో యూత్‌ను ఆక‌ట్టుకుంటుంది. దీనికి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుంటుంది. తాజాగా శ్రియా నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లి చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

లండ‌న్‌లో ఓ ప్లేస్‌కు త‌న భర్త‌తో క‌లిసి వెళ్లింది. అక్క‌డ ఓ ఫోటో ముందు డ్యాన్స్ వేస్తే అది కోతిలా మారుతుంది. ఆ ఫోటో ముందుకు రాగానే శ్రియా రెచ్చిపోయి సింగిల్ పీస్ బికినీలో లో దుస్తులు క‌న‌ప‌డేలా వేసిన డ్యాన్స్ వేసింది. ఆ వీడియోను కాస్త త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. కొంద‌రు దీనిపై కొంద‌రు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం నెగ‌టివ్‌గా స్పందిస్తున్నార‌ట‌. 

More News

బైక్ రేస్ ట్రైనింగ్‌లో విజ‌య‌దేవ‌ర‌కొండ‌

యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు త‌దుప‌రి సినిమాగా ఆనంద్ అన్నామ‌లై సినిమాను చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా రూపొంద‌నుంది.

'సాహో'కి స‌ల్మాన్ అతిథి అవుతాడా?

'బాహుబ‌లి' త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న విడుద‌ల కాబోయే 'సాహో'తో ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు.

మ‌హేష్ మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' మే 9న విడుద‌లై మంచి క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సినిమా మేకింగ్ విష‌యంలో మ‌హేష్ చాలా హ్యాపీగా ఉన్నాడ‌ట‌.

'సాహో' పోస్టర్‌ను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారా!?

టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్

వరల్డ్ కప్‌లో ధోనీదే కీలక పాత్ర.. ఆయన్ను మించినోడు లేడు!

వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం సాయంత్రం మెగా టోర్నీ వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరే ముందు టీమిండియా