నిర్మాతగా గర్వపడుతున్నానంటున్న శృతి...

  • IndiaGlitz, [Wednesday,June 07 2017]

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతిహాస‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తెరంగేట్రం చేసినా హీరోయిన్‌గా ద‌క్షిణాది, ఉత్త‌రాది సినిమాల్లో రాణిస్తుంది. ప్ర‌స్తుతం బెహెన్ హోగి తెరి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా ఉంది. అలాగే ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేయ‌డ‌మే కాకుండా అందులో ఓయాడ్ ఫిలింను కూడా నిర్మించారు.
నిర్మాత‌గా ఓ సోష‌ల్ మెసేజ్ కోసం యాడ్ ఫిలిం చేయ‌డాన్ని గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఇందులో శృతి వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డం విశేషం. డెంగ్యూ వ్యాధిపై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డానికి శృతిహాస‌న్ చేసిన ఈ యాడ్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులోని థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్నాయి.

More News

దాసరి మృతికి సంతాపం తెలియజేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వర్గస్తులైన నేపథ్యంలో బుధవారం ఉదయం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

తల్లి పాత్రలో పూజా కుమార్

న్యూక్లియర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్రలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో విశ్వరూపంలో

సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న 'సరసుడు'

'మన్మథ','వల్లభ'వంటి సూపర్హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శింబు

'క్వీన్ ' గా తమన్నా స్థానంలో ఎవరంటే...?

బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధానపాత్ర లో రూపొందిన చిత్రం 'క్వీన్'.

యాక్షన్ కోసం అంత ఖర్చా..

సాధారణంగా అక్కినేని నాగార్జున నిర్మాతగా సినిమాలను ఓ పరిమిత బడ్జెట్ లో,మంచి కథతో తీయాలనుకుంటాడు.