నాన్నపై కూతురు విజయం

  • IndiaGlitz, [Friday,November 13 2015]

కమల్ హాసన్ తనయలు శృతిహాసన్, అక్షర హాసన్ లు సినిమా రంగంలో రాణిస్తున్నారు. తండ్రితో ఇద్దరూ నటనలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా శృతిహాసన్ వరుస విజయాలను సాధిస్తుంది. రీసెంట్ గా దీపావళికి కూడా తండ్రి తనయల చిత్రాలు బాక్సాఫీ దగ్గర పోటీ పడ్డాయి.

కమల్ తూంగావనం'(తెలుగులో చీకటిరాజ్యం), శ్రుతి హాసన్ వేదాళం' పోటీపడితే శ్రుతి నటించిన వేదాళం' మొదటిరోజు 15కోట్ల రూపాయలను కలెక్ట్ చేయగా, కమల్ తూంగావనమ్' నాలుగు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దీంతో కమల్ పై శ్రుతి కమర్షియల్ గా సక్సెస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

More News

పాపం..చిరు.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఎనౌన్స్ మెంట్ ఇదిగో వచ్చేస్తుంది.డైరెక్టర్ వి.వి.వినాయక్.కత్తి రీమేక్ ఫిక్స్...ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.

ప్రభాస్ పెళ్లి వార్తలపై క్రిష్ణంరాజు కామెంట్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి.

రజనీకాంత్ వర్సెస్ విజయ్?

ఈ దీపావళికి లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'తూంగానగరం',తల అజిత్ నటించిన 'వేదాళమ్ ' తమిళనాట బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

అమ్మ పాత్రలో అమీ జాక్సన్?

విదేశీ సోయగం అమీ జాక్సన్..కేవలం అందాల ఆరబోతకే కాదు..అప్పుడప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంటుంది.

'భలే మంచి రోజు' ఆడియో డేట్ ఫిక్స్..

ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..ప్రేమకథా చిత్రమ్,మోసగాళ్ల కు మోసగాళ్లు,క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...ఇలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన యంగ్ హీరో సుధీర్ బాబు.